Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్విద్యా జేఏసీ చైర్మెన్ డాక్టర్ మధుసూధన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇంటర్ పరీక్షా విధులు, మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పారితోషికాన్ని పెంచడం పట్ల సీఎం కేసీఆర్కు, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఇంటర్బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్కు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ డాక్టర్ మధుసూధన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి జవాబు పత్రం మూల్యాంకానికి రూ.18.93 నుంచి రూ.23.66కి, రూ.641 నుంచి రూ. 800 వరకు, అన్ని ప్రక్రియలకు 25 శాతం పారితోషికం పెంచడం మంచి పరిణామం అని పేర్కొన్నారు.