Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీని ముట్టడించిన ఎన్ఎస్యూఐ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రూప్ వన్ అప్లికేషన్ తేదీని పొడిగించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు శుక్రవారం టీఎస్పీఎస్సీని ముట్టడించారు. అదే క్రమంలో యూజీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం నాయకులు అభిజిత్ యాదవ్, విష్ణువర్థన్రెడ్డి, ఆదర్శ్వర్ధన్ తదితరులు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్కు వినతిపత్రం సమర్పించారు.