Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్కు కాంగ్రెస్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, తరుగు, తడిసిపోయిన పంటలకు పరిహారం విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్కు ఆయన వినతిపత్రం సమర్పించారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నదని పేర్కొన్నారు.