Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీఆర్ జీఎమ్ అరుణ్కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జనరల్ మేనేజర్ అరుణ్కుమార్జైన్ అన్నారు. సోమవారంనా డిక్కడి రైల్నిలయంలో ఆయన రైల్వే భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సరుకు రవాణా లోడింగ్, సమయపాలనను సమీక్షించా రు.విజయవాడ,గుంతకల్,గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ ఆరు డివిజన్ల రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరస్పరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.