Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం
  • హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా
  • విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
  • నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
  • కేసీఆర్ పతనం కోసం చర్యలు ప్రారంభం : కేఏ పాల్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
దమ్ముంటే మా ప్రభుత్వాన్ని రద్దు చేసి పోటీకి రండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

దమ్ముంటే మా ప్రభుత్వాన్ని రద్దు చేసి పోటీకి రండి

Sat 28 May 03:42:30.355116 2022

- బీజేపీ నేతలకు తలసాని సవాల్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
'కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారుగా దమ్ముంటే మా ప్రభుత్వాన్ని డిజాల్వ్‌ చేసి మాతో పోటీకి సిద్ధమవుతారా?' అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బీజేపీకి సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'ప్రధానమంత్రి డ్రామాలు చూస్తున్నాం, ఎక్కడ ఎన్నికలుంటే ఆ వేషం వేస్తారు. రోజుకు 10 డ్రెస్సులు మార్చి ఫ్యాషన్‌ షో చేయడమే ఆయనకు తెలుసు' అని విమర్శించారు. ప్రధానమంత్రిని రిసీవ్‌ చేసుకోవడానికి ముఖ్యమంత్రులు ఎందుకు రావడం లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. దావోస్‌ సదస్సులో అన్ని రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణకే ఎందుకు పెట్టుబడులు వస్తున్నాయనే విషయాన్ని బీజేపీ నేతలు అర్థం చేసుకోవాలన్నారు. మంత్రి కేటీఆర్‌ చరిష్మా చూసి తట్టుకోలేక పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని చెప్పారు. పసలేని ఆరోపణలు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో మోడీ చెప్పగలిగారా అని ప్రశ్నించారు.
ప్రధానికి బీసీలు పట్టరు : మంత్రి గంగుల
'52 ఇంచుల ప్రధాని మోడీ చాతీ బీసీలను ఎందుకు పట్టించుకోవడం లేదు' అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ ప్రశ్నించారు. ఆయన హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ది ఉద్యమ కుటుంబం అని చెప్పారు. ఆయన పాలనలో బీసీలు సగర్వంగా జీవిస్తున్నారని చెప్పారు. గతంలో ఉన్న 19 బీసీ గురుకులాల సంఖ్యను 281కి పెంచి 1,50,000 మంది బీసీ బిడ్డల్ని చదువిపిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వారికి ప్రత్యేక మంత్రిత్వశాఖ, చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ జనగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప తెలంగాణకు ప్రధాని ఇచ్చింది ఏమీలేదన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీచర్లూ...ఆస్తుల వివరాలివ్వండి!
ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం
సెల్లార్‌ మట్టిపెళ్లలు కూలి ముగ్గురు కార్మికుల మృతి
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం
సత్యనారాయణ మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర 4వ మహాసభ ఆహ్వాన కమిటీ ఏర్పాటు
సర్కార్‌తోట రాయపోల్‌కే చెందాలి
బీసీ విద్యార్థులకు హార్వర్డ్‌ చదువులు
దళితులను, ఆదివాసీలను విస్మరిస్తున్న బ్యాంకులు
కరోనా కేసులు పెరుగుతున్నాయి
సీఎంఆర్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనాలి
ఐబీపీఎస్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ
బదిలీలు,పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి
కేసీఆర్‌ ప్లేస్‌, డేట్‌ చెప్పండి..చర్చకు సిద్ధం
నోట్లో గుడ్డలు కుక్కి.. మహిళపై లైంగికదాడి
అగ్నిపథ్‌ ఆందోళనకారులను బేషరతుగా విడుదల చేయాలి
కోట్ల రూపాయలు నష్టపోతాననే..
ఈ నెల 27,28,29 తేదీల్లో స్వగృహ లాటరీ
సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు ఏటా విడుదల చేయాలి : బండి
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ సిబ్బందిని పరామర్శించిన చైర్మెన్‌
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల పెంపు
పాలరైతుల పెండింగ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వండి
ఐబీపీఎస్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ
అక్రమ బదిలీలు రద్దు చేయాలి : టీపీటీఎఫ్‌
ఉద్యోగార్ధులుగా కాదు.. ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలి
కస్టమ్‌మిల్లింగ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐ సేకరించాలి
పోడు గోడు పట్టదా?
గొర్రెల పంపిణీలో అక్రమాలు
మూడు పంటలు పండే భూములిచ్చాం
నెలవారీ టార్గెట్లు, రాజకీయ వత్తిళ్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.