Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...
  • ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం
  • హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా
  • విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
  • నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ

Sat 28 May 03:55:01.719514 2022

- ముగిసిన మంత్రి కేటీఆర్‌ పర్యటన
- రాష్ట్రానికి దాదాపు రూ.4200 కోట్ల పెట్టుబడులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈనెల 18 లండన్‌ కు చేరుకున్న ఆయన, యూకేతో పాటు స్విట్జర్లాండ్‌లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని 45 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలతో పాటు మన ప్రభుత్వ విధానాలను, పారిశ్రామిక విధానాలను వారికి వివరించారు. ఆయన కేటీఆర్‌ కృషి ఫలితంగా సుమారు రూ.4,200 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.
ఈ క్రమంలో ఈసారి భారతదేశం నుంచి దావోస్‌ లో పాల్గొన్న పలు రాష్ట్రాల పెవిలియన్‌లతో పోల్చినపుడు తెలంగాణ పెవిలియన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత దేశానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులతో పాటు పలు అంతర్జాతీయ మల్టీ నేషనల్‌ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ పెవిలియన్‌ను ప్రశంసించారు. అక్కడ కేటీఆర్‌ సమావేశాలతో పాటు పలు చర్చాగోష్టులకు వేదికగా మారింది. ముఖ్యంగా మంత్రి కే.తారకరామారావు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కాంగ్రెస్‌ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్‌, సిఐఐ పెవిలియన్‌లలో జరిగిన చర్చలు, తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఫార్మా లైఫ్‌ సైన్స్‌, దేశంలోని ప్రముఖ యూనికార్న్‌ వ్యవస్థాపకుల్లో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఆయా చర్చల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలకు ప్రశంసలు లభించాయి.
ప్రపంచ వేదిక పైన తెలంగాణ ప్రభుత్వ విధానాలతో పాటు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్‌ దేశాలకు చెందిన ఎన్నారైలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
జడ్‌ కంపెనీతో సమావేశమైన మంత్రి కేటీఆర్‌
మంత్రి జ్యూరిచ్‌ నగరంలో జడ్‌ఎఫ్‌ కంపెనీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆ కంపెనీ రాష్ట్రంలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ఈ మేరకు జూన్‌ ఒకటవ తేదీన తన కార్యాలయాన్ని నానక్‌రాంగూడలో ప్రారంభిస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ కు తెలిపింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీచర్లూ...ఆస్తుల వివరాలివ్వండి!
ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం
సెల్లార్‌ మట్టిపెళ్లలు కూలి ముగ్గురు కార్మికుల మృతి
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం
సత్యనారాయణ మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర 4వ మహాసభ ఆహ్వాన కమిటీ ఏర్పాటు
సర్కార్‌తోట రాయపోల్‌కే చెందాలి
బీసీ విద్యార్థులకు హార్వర్డ్‌ చదువులు
దళితులను, ఆదివాసీలను విస్మరిస్తున్న బ్యాంకులు
కరోనా కేసులు పెరుగుతున్నాయి
సీఎంఆర్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనాలి
ఐబీపీఎస్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ
బదిలీలు,పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి
కేసీఆర్‌ ప్లేస్‌, డేట్‌ చెప్పండి..చర్చకు సిద్ధం
నోట్లో గుడ్డలు కుక్కి.. మహిళపై లైంగికదాడి
అగ్నిపథ్‌ ఆందోళనకారులను బేషరతుగా విడుదల చేయాలి
కోట్ల రూపాయలు నష్టపోతాననే..
ఈ నెల 27,28,29 తేదీల్లో స్వగృహ లాటరీ
సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు ఏటా విడుదల చేయాలి : బండి
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ సిబ్బందిని పరామర్శించిన చైర్మెన్‌
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల పెంపు
పాలరైతుల పెండింగ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వండి
ఐబీపీఎస్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ
అక్రమ బదిలీలు రద్దు చేయాలి : టీపీటీఎఫ్‌
ఉద్యోగార్ధులుగా కాదు.. ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలి
కస్టమ్‌మిల్లింగ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐ సేకరించాలి
పోడు గోడు పట్టదా?
గొర్రెల పంపిణీలో అక్రమాలు
మూడు పంటలు పండే భూములిచ్చాం
నెలవారీ టార్గెట్లు, రాజకీయ వత్తిళ్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.