Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రావతరణ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్... శనివారం పబ్లిక్ గార్డెన్స్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించా రు. జూన్ రెండున ఉదయం సీఎం కేసీఆర్... గన్పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు.