Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల గడు వును పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ ప్రక టించింది. అక్రిడిటేషన్ దరఖాస్తులను జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా సమ ర్పించొచ్చని తెలిపింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, న్యూస్ ఏజెన్సీ సంస్థల యాజ మాన్యాలు దరఖాస్తుల గడువును పొడిగించాలని విన్నవించిన నేపథ్యం లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. అక్రిడిటేషన్ దరఖాస్తు లను https://ipr. telangana. gov.in అనే వెబ్ సైట్ ద్వారా సమ ర్పించొచ్చని గురువారం ఒక ప్రకటనలో తెలియజేసింది.