Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ విశ్వవిద్యాలయం హిందీ విభాగం డీన్, రిటైర్డ్ ప్రొపెసర్ వై.వి.రమణారావు మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంతాపం తెలిపారు. యూనివర్సిటీ ఎదుగుదలకు ఆయన ఎంతో కృషి చేశారని ఆమె గుర్తుచేశారు. ఆయన కుమార్తె తెలుగు విశ్వవిద్యాలయం డీన్ రెడ్డి శ్యామల, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.