Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
భూరికార్డుల నిర్వహణలో ధరణి వెబ్సైట్ ప్రజలకు అనుకూలంగా ఉందని మీ సేవా కమిషనర్ జి.టి.వెంకటేశ్వర్లు తెలిపారు. దాన్ని అధ్యయనం చేసేందు కోసం పంజాబ్ రెవెన్యూశాఖ కార్యదర్శి మన్వేష్ సింగ్ సిధు నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందం ఆయనతో బుధవారం హైదరాబాద్లో సమావేశమైంది.