Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఐబీ డీజి వెంకటేశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకాలను కేంద్ర ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్ల కాలంలో ప్రారంభించిందని పీఐబీ డీజీ వెంకటేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పాలనకు ఎనిమిదేండ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతీయం కార్యాలయంలో ఉపన్యాస, చిత్రలేఖనం, పాటల పోటీలను నిర్వహించినట్టు పేర్కొన్నారు. వీటిలో గెలుపొందిన విజేతలకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, పత్రికా సమాచార కార్యాలయం డీజీ, అదనపు డీజీ రవీంద్ర, డైరెక్టర్ శృతిపాటిల్ బహుమతులు, సర్టిఫికెట్లు అందించినట్టు పేర్కొన్నారు.