Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వానాకాలం పంట పెట్టుబడికి సంబంధించిన సాయం రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఎప్పటి మాదిరిగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది.