Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను ప్రతి ఏటా విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మలేషియా, డుబాయి, సింగపూర్లో సీఎం, ఆయన కుటుంబ సభ్యులు దోచుకుని దాచుకున్న ఆస్తుల వివరాలను బయట పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు.