Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ) 2020-2022 బ్యాచ్కు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరీక్షలు వచ్చేనెల నాలుగు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు సోమవారం పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. వచ్చేనెల నాలుగు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఈ పరీక్షలను ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుతాయని తెలిపారు. మంగళవారం నుంచి హాల్టికెట్లు www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.