Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అగ్రగామి దేశమైన అమెరికా సుప్రీం కోర్టు ఉత్తర్వు మహిళల స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. అరుణజ్యోతి, మల్లు లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు ఉత్తర్వు వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మహిళల స్వేచ్ఛను అణచివేసే విధంగా ఉన్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.