Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో దేవాంగ సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.30 కోట్ల విలువైన 33 గుంటల స్థలాన్ని కేటాయించడం పట్ల మంత్రి గంగుల కమలాకర్కు పీయూసీ చైర్మెన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వచ్చేనెల 14న ఉప్పల్ భగాయత్లో క్షత్రియ సమాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణం భూమి పూజకు ముఖ్య అతి ధిగా రావాలంటూ శుక్రవారం హైద రాబాద్లో కలిసి ఆహ్వానించామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.