Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్వయం సహాయక మహిళా సంఘాల కోసం సయోధ్య హౌమ్ కో ఆపరేటివ్ సొసైటీ భవన్లో నా లుగు రోజుల శిక్షణా కార్యక్ర మాన్ని నిర్వహించింది. కార్యక్ర మంలో లయన్స్ క్లమ్ ఆఫ్ ఉడాన్ అధ్యక్షులు, బాగ్ అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి పాల్గొన్నారు. శిక్షణ పొందిన మహిళల కు సయోధ్య వ్యవస్థాపకురాలు మృదుల, లయన్స్ క్లబ్ సెక్రెటరీ దుర్గా తో కలిసి సర్టిఫికెట్లను అందజేశారు. అలాగే, ప్రస్తుత వర్షాకాలంలో ప్లాస్టిక్కు నో చెప్పటం, పర్యావరణాన్ని రక్షించటం కోసం కాటన్ బ్యాగు ల వినియోగంపై అవగాహనా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.