Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనిల్, అల్లం, అర్వింద్కుమార్ హాజరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ సమాచారభవన్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బి.రాజమౌళి, అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లేతోపాటు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మెన్ అల్లం నారాయణ, జాయింట్ డైరెక్టర్లు డి.ఎస్. జగన్, డి. శ్రీనివాస్, కె.వెంకటరమణ, ప్రెస్ అకాడెమీ కార్యదర్శి వెంకటేశ్వర రావు, సమాచార శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ వి. రాధాకిషన్, మాజీ డైరెక్టర్లు కిస్మత్ కుమార్, సుభాష్ గౌడ్తోపాటు శాఖలో పనిచేసి పదవి విరమణ చేసిన ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.