Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత రాష్ట్రపతిగా కొత్తగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీ వర్గం నుంచి రాష్ట్రపతిగా ఎన్నికై ముర్ము కొత్త చరిత్రను లిఖించారని పేర్కొన్నారు. సామాన్య జీవితం నుంచి అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి వరకు ముర్ము ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమనీ, ఇది భారతదేశ చరిత్రలో గుర్తిండిపోయే ఘట్టమని తమిళిసై తెలిపారు.