Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రూప్-1, గ్రూప్-2 రాతపరీక్షలకు సంబంధి ంచి ఉచిత వెబినార్ను ఈనెల 31న (ఆదివారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెప్ పి క్రిష్ణప్రదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఆన్లైన్లో శిక్షణ తీసుకుని ఎలా విజ యం సాధించవచ్చో ఈ వెబినార్లో నిపుణులు వివ రిస్తారని పేర్కొన్నారు. వక్తలుగా ఏపీపీఎస్సీ గ్రూప్- 1 టాపర రాణి సుస్మిత, సీనియర్ ఫ్యాకల్టీ హరికృష్ణ హాజరై అవగాహన కల్పిస్తారని తెలిపారు.