Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్
తలసీమియా, హీమోఫీలియా, సికిల్ సెల్, ఎనీమియా రక్త సమస్య బాధితులకు వికలాంగులకిచ్చే పత్రా లు జారీ చేసే విషయంలో తగిన చర్య లు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. గురు వారం పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వికలాంగుల సంక్షేమ కమిషనర్ దివ్య దేవరాజన్, వైద్యా రోగ్యశాఖ కార్యదర్శి రిజ్విలతో సమీక్షించారు.