Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డికి అప్పగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 2న మునుగోడు ప్రచారం కమిటీ కన్వీనర్గా మధుయాష్కీగౌడ్ను నియమించారు. తాజాగా ఆయన్ను తప్పించి ఆ స్థానంలో దామోదర్రెడ్డికి అప్పగించారు.