Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి బోజమ్మ (98) మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. రామన్నకు, ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా బోజమ్మ మరణం పట్ల సంతాపాన్ని తెలిపారు.