Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు శ్రీనివాస్గౌడ్,జగదీశ్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అనేక ఉద్యమాలకు దిక్చూచి అని మంత్రులు వి శ్రీనివాస్గౌడ్, జి జగదీశ్రెడ్డి అన్నారు. బాపూజీ 107వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీ లోని తెలంగాణ భవన్లో బాపూజీ చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించగా, హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి మంత్రి జగదీశ్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడారు.