Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకాన్ని ఢిల్లీలో ఎగరేసే రోజు మరెంతో దూరంలో లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అనే మాటను వినగానే ఉలిక్కిపడ్డ బీజేపీ నేతలు ఢిల్లీలోని ఇండియాగేట్ దగ్గర బతుకమ్మ వేడుకలకు రూపకల్పన చేశారన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.