Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవేడుకలో కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, డివై. మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో పాటు అంబర్ పేట నియోజకవర్గం నాయకురాలు పద్మావతి డిపి రెడ్డి పాల్గొన్నారు.టీఆర్ఎస్ భవన్లో బతుకమ్మ వేడుకల్లో భాగంగా అట్టహాసంగా అందరూ కలిసి జరుపుకున్నారు.