Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బస్భవన్లో సీపీఎమ్గా పనిచేస్తున్న జీ యుగంధర్ శుక్రవారం ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలోకి ఎస్ కృష్ణకాంత్ను నియమిస్తూ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రస్తుతం కృష్ణకాంత్ పనిచేస్తున్న స్థానంలోకి ఎమ్ విజయకుమార్ను, ఆయన స్థానంలోకి పీ జీవన్ ప్రసాద్ను బదిలీ చేశారు.