Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సీఎం పర్యటన పేరుతో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హన్మకొండ జిల్లా నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, వారిని తక్షణం విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉందనే నెపంతో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు, జిల్లా సహాయ కార్యదర్శి సతీష్ పద్మలను తెల్లవా రుజామున హన్మకొండ పోలీసుల అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు.