Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇబ్రహీం పట్నం తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ( ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లోని ప్రిన్ట్సన్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉన్నది)లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో నూతనంగా బీఏలో పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్ కోర్సులను ప్రవేశపెట్టినట్టు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రొనాల్డ్ రోస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల, అర్హులైన విద్యార్థునులు కళాశాల ప్రిన్సిపాల్ పి.హేమ మాలిని 98663 11719 సంప్రదించాలని సూచించారు.