Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అపూర్వ చౌహాన్ను జోగులాంబ గద్వాల అదనపు కలెక్టర్గా, అశ్విని తనజి వకాడేను వరంగల్ అదనపు కలెక్టర్గా, బి.రాహుల్ను మంచిర్యాల అదనపు కలె క్టర్గా, మయాంక్ మిట్టల్ను నారాయ ణపేట్ అదనపు కలెక్టర్గా, మంద మక రందును జగిత్యాల అదనపు కలెక్టర్గా, ప్రపుల్ దేశారును జనగాం అదనపు కలెక్టర్గా, అభిషేక్ అగస్త్యను మేడ్చల్ అదనపు కలెక్టర్గా, కుష్బూ గుప్తను నల్లగొండ అదనపు కలెక్టర్గా, రాహుల్ శర్మను వికారాబాద్ అదనపు కలెక్టర్గా బదిలీ చేశారు. అడిషినల్ కలెక్టర్లు హరి సింగ్, కందూరి చంద్రారెడ్డి,జల్ద అరుణ శ్రీ, అబ్దుల్ హమీద్, డి.జాన్ శాంసన్లను ప్రభుత్వం వద్ద రిపోర్ట్ చేయాల్సిందిగా సిఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.