Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్నేహశీలి, మధు స్వభావి గండ్రత్ కనకయ్య బీజేపీ గోల్నాక డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ గోల్నాక డివిజన్ ఆధ్వర్యంలో డీమార్ట్ ఎదురుగా వివేకానంద స్వామి విగ్రహం వద్ద గురువారం శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అలాగే గంగానగర్ ప్రభుత్వ పాఠశాలలో, గంగానగర్ అంగన్వాడీ కేంద్రం, తులసి రామ్నగర్ లంక అంగన్వాడీ కేంద్రంలో నోట్ పుస్తకాలు, పెన్సిల్స్, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.