Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుస్సేన్సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం,125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు.గురువారం హైదరాబాద్లోని బీఆర్కె భవన్ 10వ అంతస్థు నుంచి వారు వీటిని తిలకించి పనుల పురోగతిపై చర్చించారు.