Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అంబర్పేట నియోజకవర్గానికి చెందిన పద్మావతి డిపి రెడ్డికి లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది జోన్ అవార్డు దక్కింది. అవార్డు దక్కటం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తమ లయన్స్ క్లబ్ ఆఫ్ ఉడాన్ చేసిన సేవలను గుర్తించిందనీ, 2022-23 సంవత్సరానికి గానూ తాను ఈ అవార్డును స్వీకరించినట్టు ఒక ప్రకటనలో వివరించారు. జోన్ చైర్మెన్ హుస్సేన్ వల్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.