Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ శాఖ మంత్రి పేరిట వాట్సాఫ్ సందేశాలు వస్తున్నాయనీ, వాటిని ఎవరూ నమ్మొద్దని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల మోసాలు జరుగుతున్నా యని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాట్సాఫ్ సందేశాలతో డబ్బుల వసూళ్లు నకిలీ నెంబర్లు, డీపీలతో మోసాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 9353849489 నంబర్ నుంచి వస్తున్న సందేశాలకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఎవరూ స్పందించవద్దని కోరారు.