Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖర్గేకు బక్క జడ్సన్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్ర అధ్యక్షపదవి తనకు ఇవ్వాలంటూ ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ ఏఐసీసీని కోరారు. ఈమేరకు మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. దీంతోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్కు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ఆ పదవికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.