Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష కార్యదర్శులు గిరీష్ కీర్తి, మురళీధరన్
- 41 మందితో నూతన కేంద్ర కమిటీ
- తెలంగాణ నుంచి ఐదుగురు కొత్త కమిటీలోకి..
నవతెలంగాణ- భూదాన్పోచంపల్లి
ఎన్పీఆర్డీ అఖిలభారత మహాసభ ముగింపు సందర్భంగా 41మందితో జాతీయ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా గిరీష్ కీర్తి, మురళీధరన్లు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురు కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. ప్యాట్రన్గా కాంతి గంగూలీ, వర్కింగ్ ప్రెసిడెంట్గా నంబు రాజన్(ఢిల్లీ), అధ్యక్షులుగా గిరీష్ కీర్తి (కేరళ), ప్రధాన కార్యదర్శిగా మురళిధరన్ (ఢిల్లీ) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎం.అడివయ్య (తెలంగాణ), అనిర్భన్ ముఖర్జీ (బెంగాల్), ఝాన్సీరాణి (తమిళనాడు), సహాయ కార్యదర్శులుగా రిషికేష్ (హర్యానా), సామ్య గంగూలీ (బెంగాల్), కైరెల్లి ఎంపీ (కేరళ ), కోశాధికారిగా కెఆర్.చక్రవర్తి (తమిళనాడు) ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా తెలంగాణ నుంచి కె.వెంకట్, ఆర్.వెంకటేష్, సాయమ్మ, జెర్కొని రాజును ఎన్నుకున్నారు.