Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్తో సమావేశం కావడం వెనుక రహస్యమేంటని బండి సంజరు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దేవుళ్లపై దూషణలకు పాల్పడుతున్న వారి వెనక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ నేతలు బలరాంనాయక్, చెరుకు సుధాకర్తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు.