Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుకరించిన పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి
హైదరాబాద్ : హోప్ అడ్వర్టయిజింగ్ ప్రయివేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. రావుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు అవసరాల కన్యాకుమారి గారు మెమెంటోను బహుకరించారు. గత ఐదు రోజులుగా శిల్పారామంలో సంస్కృతి ఫౌండేషన్ వారి హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన మ్యూజికల్ ఫెస్టివల్ 2023 జరుగుతున్నది. కె.ఎస్ రావు ఈ కార్యక్రమాన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు సాంకేతికంగా సహాయాన్ని అందించారు. ఇందుకు గాను 'పంచరత్న సేవ'లో ఆయనకు మెమెంటోను బహుకరించారు.