Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు బతుకమ్మను భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారని టిటిడిపి తెలుగుమహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి తెలిపారు. ఈనేపథ్యంలో ఈనెల 17న హైదరాబాద్లోని తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్భవన్లో బతుకమ్మ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.