Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సల్మన్ ఖుర్షీద్ హాజరు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రంజాన్ పండుగను పురస్కరించుకుని శని వారం హైదరాబాద్లో ముస్లింలకు టిపిసిసి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి సల్మన్ ఖుర్షీద్ హాజరు అవుతున్నారు. అందుకు మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో జరగనున్న విస్తృత సమావేశంలో ఆయన ప్రసంగిస్తారని టిపిసిసి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.