Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీత విద్వాంసులకు అభినందన సభ నిర్వహించడమైనది. పశుర్వేతి, శిశుర్వేతి గాన రసఫణి శిశువులను, పశువులను, పాములను సైతం సంగీతం అలరిస్తుందని అట్టి సంగీతాన్ని సామాజిక అంశాలను జోడించి సామాన్యుల సమస్యలపై శాస్త్రీయ గీతాలను ఆలపించాలని తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం డైరెక్టర్ కె. హిమబిందు ప్రసంగించారు. ఈ అభినందన సభలో పాల్గొన్నవారు మాస్టార్జీ, సంగీత విధ్వాంసురాలు సావిత్రి, మహేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.