Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన శ్రీనివాస్ది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యే అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీనివాస్ మర ణా నికి కారకులైన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఎమ్మెల్యే రసమయి బాల కిష న్పై హత్యానేరం నమోదు చేయాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ అహ ంభావం ముందు దళిత, మైనార్టీ, బడుగుల ప్రాణాలు ఓ లెక్క కాదని, అం దుకే వారి ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆయన విమర్శిం చారు.