Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు పశ్య రాంరెడ్డి మరణం పట్ల సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సంతాపం ప్రకటించారు. రాంరెడ్డి అనేక పోరాటాల్లో రాలుదేలిన నాయకుడని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను నిర్వహించారని పేర్కొన్నారు. నిబద్ధతగల కమ్యూనిస్టుగా జీవించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.