Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కురవి
వడదెబ్బతో సోమవారం మరో ఇద్దరు మృతిచెందారు. మహబూబా బాద్ జిల్లా కురవి మండలం సుధనపల్లి గ్రామానికి చెందిన గాండ్ల కంద య్య(80) రెండురోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా 12వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన బిల్లా సరోజన (60) వడదెబ్బకు గురై మృతిచెందింది.