Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై నేడు క్యాబినెట్ భేటీలో చర్చించి నివారణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా కరువు ఛాయలు అలు మకు న్నాయనీ, 433 మండలాల్లో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోద యిం దని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా 40 లక్షల ఎకరాల్లో వేసిన పంటలకు నీరందని పరిస్థితిదా వురించిం దని ఆవేదన వ్యక్తం చేశారు .గ్రామాలలో సాగు, తాగు నీరు తోపాటు పశుగ్రాసం లేక వేలాది పశువులు కళేభరా లకు తరలిస్తున్నారని తెలిపారు. కరు వుకు ప్రత్యా మ్నాయ ప్రణా ళికలు రూపొం దించి ఆదుకో వాలని ఆయన కోరారు. రైతు బందు నగదును మిగిలిన రైతుల బ్యాంక్ ఖాతాలో తక్షణ మే జమచేయా లని, రుణ మా ఫీ వెంటనే ప్రకటించాలని పేర్కొన్నారు.