Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహిళలను అన్ని విధాలుగా కాపాడుకోవాలన్నదే రక్షాబంధన్ లక్ష్యం ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.శఁవారం ఆయన మహిళలకు రాఖీశుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వమే సోదరుడిగా ఉంటుందన్నారు. అక్కాచెల్లెళ్లు,అన్నా తమ్ముళ్ల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీక అని అన్నారు. కఁటుంబసభ్యులు,బంధుమిత్రులతోపాటు అధికార,అనధికారులు పలువురు కెసిఆర్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.