Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమెరికాకు చెందిన వాటర్, వేస్ట్మేనేజ్మెంట్ ప్రతినిధుల బందం బుధవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను రాజ్భవన్లో కలిశారు. పధ్నాలుగు మందితో కూడిన ఈ ప్రతినిధి బృందం తాము చేసిన పరిశోధనలను గవర్నర్కు వివరించారు. నీటి, నిర్వహణా ప్రాధాన్యతను కూడా చెప్పారు.