Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతిచెందాడు. వడగాల్పులకు తట్టుకోలేక నీలం రామచంద్రయ్య(70) మూడు రోజుల నుంచి అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం చనిపోయాడు.