Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 మంది మృతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా మంగళవారం 1,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా,10 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 37,745 కేసులు నమోదు కాగా 375 మంది మృతిచెందారు. ఇంకా 12,531 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తాజాగా 1,161 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 24,840 మంది డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో మంగళవారం 815 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 240, మేడ్చల్లో 97, సంగారెడ్డిలో 61, ఖమ్మంలో 8, కామారెడ్డిలో 19, వరంగల్ అర్బన్లో 30, వరంగల్ రూరల్లో 2, నిర్మల్లో 3, కరీంనగర్లో 29, జగిత్యాలలో 2, మెదక్లో 24, మహబూబ్నగర్లో 7, మంచిర్యాలలో 12, భద్రాద్రి కొత్తగూడెంలో 8, జయశంకర్ భూపాల్లిలో 12, నల్లగొండలో 38, సిరిసిల్లలో 19, ఆదిలాబాద్లో 7, ఆసీఫాబాద్లో 5, వికారాబాద్లో 21, నాగర్కర్నూల్లో 1, జనగాంలో 4, నిజామాబాద్లో 17, ములుగులో 6, వనపర్తిలో 5, సిద్దిపేటలో 4, సూర్యాపేటలో 15, గద్వాలలో 13 కేసులు నమోదు అయినట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది