Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 93 మరణాలు నమోదు
అమరావతి : ఏపీలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 9,597 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 93 మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకూ 2,54,146 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,296 మంది కరోనా మహమ్మారితో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 90,425 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 1,61,425 మంది డిశ్చార్జ్ అయ్యారు.